సాధారణంగా మైనర్ల పేరున ఉన్న ఆస్తులను కొనకూడదు, అమ్మకూడదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ మైనర్ల సంక్షేమానికి అవసరమై వారి ఆస్తులను అమ్మవచ్చు. అయితే ఇందుకు కోర్టు అనుమతి...
కొనుగోలు చేయవచ్చు. చట్టం ఆ అవకాశాన్ని కల్పించింది. అయితే ముందుగా అతను ఇక్కడ ఉన్న తన తండ్రినో, అన్ననో జిపిఎగా నియమించుకోవాలి. అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీగా నియమించుకోవాలి....
ఈ మధ్య కాలంలో భూమికి విలువ బాగా పెరిగింది. దీంతో డబుల్ రిజిష్ట్రేషన్ సమస్యలు వస్తున్నాయి. ఒకే భూమి ఇద్దరు ముగ్గురు పేర్లు మీద రిజిష్టర్ అయి ఉంటుంది. ఈ...
ఏ వ్యక్తి కైనా ఆస్తి రెండు రకాలుగా వస్తుంది. ఒకటి స్వఆర్జితం. అంటే అతను కష్టపడి సంపాదించుకున్నది. రెండు పూర్వికుల నుండి వచ్చి ఆస్తి. స్వఆర్జితం ఆస్తి అమ్మేటప్పుడు ఎవరి...
దేశ రక్షణ కోసం సైనికులు చేసిన సేవకు గుర్తింపుగా వారు రిటైర్ అయిన తర్వాత ఐదెకరాల భూమిని ప్రభుత్వం వారికి కేటాయిస్తుంది. ఇది అసైన్డ్ భూముల చట్టం పరిధిలోకి వస్తుంది....
దేవాలయాలు, మసీదులు, చర్చీల నిర్వహణ కోసం ఎప్పుడో దాతలు ఇచ్చిన భూములను అమ్మే అధికారం ఎవ్వరికీ లేదు. ఇవి ఆ సంబంధిత ఆలయాల రోజువారీ నిర్వహణకు మాత్రమే ఉపయోగించాలి. ప్రభుత్వానికి...
సాధారంగా పేదలకు ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలను గానీ, వ్యవసాయ భూములను గానీ కొనుగోలు చేయకూడదు. అయితే పదేళ్ల తర్వాత ఆ లబ్ధిదారునికి తీరని ఆర్ధిక సమస్యలు ఉంటే అతను...
పొరంబోకు స్థలాలను సాధారణంగా అమ్మకూడదు, కొనకూడదు. అయితే ఆ పొరంబోకు భూమిని ప్రభుత్వమే ఏ వ్యక్తికైనా కేటాయించి ఉంటే వారి వద్ద నుంచి కోర్టు అనుమతితో కొనుగోలు చేయవచ్చు. గతంలో...
ఏదైనా భూమిని మీరు కొనాలంటే నాలుగు పత్రాలను మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. వారి వద్ద ఉన్న విక్రయ దస్తావేజు సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. ఆ తర్వాత వారి...
ఎవరి దగ్గరైనా మనం భూమి కొనాలంటే ముందుగా వారి వద్ద నుండి కొన్ని డాక్యుమెంట్లను జిరాక్స్ తీసుకోని పరిశీలించుకోవాలి. మనం భూమిని కొని రిజిష్ట్రేషన్ చేసుకోవాలంటే ముఖ్యంగా ముందుగా...
ఏ కేసులో నైనా బెయిల్ ఇవ్వాలా లేదా అనేది జడ్జీ విచాక్షణా అధికారాలపైన ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏడేళ్ల శిక్ష కన్నా తక్కువ పడే కేసుల్లో బెయిల్...
దొంగతనం కేసులో నిర్ధోషులను ఇరికించడం అప్పుడప్పుడు జరుగుతుంది. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించిన ఘటనలు అక్కడక్కడా ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో తాము దొంగతనం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. కోర్టులో...
గుళ్లలో విగ్రహాలు కానీ, ఆభరణాలు కానీ ఇవ్వన్నీ దేవాదాయ శాఖకు చెందిన ఆస్థి. విగ్రహాలు బంగారంతో తయారు చేసినా, మట్టితో తయారు చేసినా వాటిని దొంగలిస్తే శిక్ష తప్పదు. అయితే...
తన ఇంట్లోనే తానే దొంగతనం చేస్తే ఆ ఆస్తి మీద హక్కు ఉన్న వారు అతని రక్తసంబంధీకులే పోలీసులకు ఫిర్యాదు చేస్తే శిక్ష కచ్చితంగా పడుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడం...