ఈ మధ్య కాలంలో దొంగ రిజిష్ట్రేన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దొంగ రిజిష్ట్రేన్ చేసినట్లు అనిపిస్తే ఆయనకు నోటీసు ఇవ్వాలి. ఆయన సరిగ్గా స్పందించకుంటే కోర్టులో రిజిష్ట్రార్ను కూడా నిందితుడిగా చేరుస్తూ...
ఇలాంటి సందర్బాల్లో దీనికి పూర్తి బాధ్యత రిజిష్ట్రార్ దే. ఆ రిజిష్ట్రార్కు మీరు ఒక లేఖ పెట్టుకొని మీ పత్రాలన్ని చూపించి ఇసిని సరి చేసుకోవాలి. ఒక వేళ రిజిష్ట్రార్...
మీ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే కోర్టు ద్వారానే తేల్చుకోవాలి. తగిన పత్రాలన్ని తీసుకొని కోర్టులో డిక్లరేషన్ కమ్ పొజిషన్ సూట్ వేయాలి. ఈ కేసు వేయడానికి విక్రయ దస్తావేజు,...
అలా తీసుకోవడానికి వీల్లేదు. ఒక్కసారి పంపకం అంటూ జరిగిన తర్వాత అది ఫైనల్. చట్టప్రకారం అది పంపకం పూర్తిఅయినట్లు. పంపకం జరిగిన తర్వాత ఆ ఆస్తిని స్వాధీన పరుచినట్లు అవుతుంది....
పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తే ఆమెకు ఆస్తిలో ఎటువంటి వాటా రాదు. కానీ వీరికి పిల్లలు పుడితే అక్రమ సంతానం అవుతుంది. అయితే ఈ అక్రమ సంతానానికి తండ్రి ఆస్తిపైన...
హిందూ వివాహా చట్టం ప్రకారం ఏ వ్యక్తికైనా రెండో భార్య ఉండడం చట్టరీత్యా నేరం. ఆమెకు అతని పూర్వికుల ఆస్తిపై ఎటువంటి హక్కులు ఉండవు. అయితే ఆమె కుమారులకు మాత్రం...
ముత్తాతల నుండి వచ్చిన ఆస్తిని తండ్రి ఏ కారణం రీత్యానైనా అమ్ముకోవచ్చు. అయితే పిల్లలు పెద్దవారై ఉంటే మాత్రం వారి సంతకం కచ్చితంగా తీసుకోవాలి. పిల్లలు మైనర్గా ఉంటే వారి...
ఒక వేళ దంపతులకి పిల్లలు లేక వారు ఎవ్వరికీ ఆస్తి రాయకుండానే చనిపోతే....అది భర్తకు చెందిన ఆస్తి అయితే అతని దగ్గరి రక్త సంబధికులకు ఆ ఆస్తి చెందుతుంది. అంటే...
1985కు ముందు పరిస్తితి వేరు. అప్పట్లో హిందూ వారసత్వ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో కూతుళ్లకు వాటా లేదు. కానీ అప్పటి టిడిపి ప్రభుత్వం ఆడపిల్లలకు ఆస్తిలో వాటా కల్పిస్తూ...
ఏ కేసులో నైనా బెయిల్ ఇవ్వాలా లేదా అనేది జడ్జీ విచాక్షణా అధికారాలపైన ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏడేళ్ల శిక్ష కన్నా తక్కువ పడే కేసుల్లో బెయిల్...
దొంగతనం కేసులో నిర్ధోషులను ఇరికించడం అప్పుడప్పుడు జరుగుతుంది. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించిన ఘటనలు అక్కడక్కడా ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో తాము దొంగతనం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. కోర్టులో...
గుళ్లలో విగ్రహాలు కానీ, ఆభరణాలు కానీ ఇవ్వన్నీ దేవాదాయ శాఖకు చెందిన ఆస్థి. విగ్రహాలు బంగారంతో తయారు చేసినా, మట్టితో తయారు చేసినా వాటిని దొంగలిస్తే శిక్ష తప్పదు. అయితే...
తన ఇంట్లోనే తానే దొంగతనం చేస్తే ఆ ఆస్తి మీద హక్కు ఉన్న వారు అతని రక్తసంబంధీకులే పోలీసులకు ఫిర్యాదు చేస్తే శిక్ష కచ్చితంగా పడుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడం...