Thursday, March 28, 2024
More

    క్రిమినల్ కేసులు

    క్రూరంగా, దారుణంగా హత్య చేస్తే శిక్ష అధికంగా పడుతుందా?

    కచ్చితంగా ఎక్కువ శిక్ష పడుతుంది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 300 ప్రకారం హత్య జరిగిన తీరును కోర్టు విచారిస్తుంది. పథకం ప్రకారం కుట్ర పన్ని చాలా క్రూరంగా చంపిన వాళ్లకు మరణ...

    సివిల్ కేసులు

    వీలునామా రాసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

    ఎవరైనా ఒక వ్యక్తి తనకు చెందిన, తన స్వఆర్జితమైన ఆస్తిని ఒక్కరికిగానీ, కొందరికీ గానీ రాసి ఇచ్చే పత్రాన్నే వీలునామా అంటారు. ఈ వీలునామా ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే ఆ వీలునామా రాసిన...

    ఏఏ సందర్భాల్లో వీలునామా చెల్లుబాటు కాదు?

    వీలునామా రాసేప్పుడు సాక్ష్యులుగా ఇద్దరు వ్యక్తులను పేర్కొంటాం. ఈ సాక్ష్యులు వీలునామాపై ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు ఒక్కటే చెప్పాలి. సాక్ష్యుల్లో ఒక్కరు కానీ, లేదా ఇద్దరు గానీ వీలునామాలోని అంశాలు తమకు...

    HOUSE DESIGN

    Tech and Gadgets

    భర్తను మించిన భార్య, ఇద్దరికీ అక్రమ సంబంధాలు.. ఆ తర్వాత హత్య

    ఢిల్లీలోని నిహాల్‌ ఏరియాలో భువనేశ్వరి, అనిల్‌ అనే దంపతులు నివాసముంటున్నారు. అనిల్‌ ఎప్పడూ భార్యను హింసించేవాడు. ఎందుకా అని ఆమె ఆరా తీయగా అతను మరోక అమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దాన్ని...

    కుటుంబ సమస్యలు

    కన్జ్యూమర్ సమస్యలు

    సంచలన తీర్పులు

    భార్య ప్రియుణ్ని చంపిన భర్తకు శిక్ష ఎంతో తెలుసా?

    కె.ఎం.నానావతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు 1959 కాలంలో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. నానావతి పార్శి కుటుంబానికి చెందిన వాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉండేది. ఇతనికి...

    ప్రాధమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు కూడా లేదు

    ఐ.సి. గోలక్‌నాథ్‌ అండ్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. గోలక్‌నాథ్‌, అతని తమ్ముడికి 500 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పంజాబ్‌ అగ్రికల్చర్‌ సెక్యూరిటీ అండ్‌ ల్యాండ్‌...

    ఈ కేసు తీర్పు దేశంలో అత్యవసర పరిస్థితికి దారి తీసింది

    1971 సాధారణ ఎన్నికల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాందీకి వ్యతిరేకంగా రాజ్‌నారాయణ్‌ జనతా పార్టీ తరపున ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గంలో పోటీ చేశాడు. ఇందిరా గాంధీ మంచి మెజార్టీతో గెలిచింది. కాంగ్రెస్‌ పార్టీ కూడా...

    నిరసనలు.. ఉగ్రవాదం కాదు…ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

    ప్రభుత్వ విధానాలపై ఎవరైనా అసమ్మతి వ్యక్తం చేస్తే.. బెదిరించడంతో పాటు వారి గళాన్ని నొక్కేందుకు చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిరోధక చట్టం(యుఎపిఎ), దేశద్రోహం చట్టం కింద కేసులు నమోదు చేస్తున్న కేంద్రంలోని మోడీ సర్కార్‌,...

    లీగల్ న్యూస్

     గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 8 పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన ఎపి హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది....

    క్రైమ్ న్యూస్

    అత్యాచారం

    కులం మతం పేరుతో దూషణలు